కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను ఢిల్లీ ఎయిమ్స్ లో చేర్పించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉంది. మెరుగైన వైద్యం అందిస్తున్న వైద్యులు కాసేపట్లో ప్రకటన విడుదల చేయనున్నారు.కొన్ని రోజులుగా కేంద్ర వార్షిక బడ్జెట్ రూపకల్పనలో ఆమె తలమునకలై ఉన్నారు.