వచ్చే ఎన్నికల్లో గ్రేటర్ బయట కూడా బరిలో ఉంటామని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన అసద్….బోధన్లో షకీల్ ని ఓడించి తీరుతామన్నారు.
బోధన్ లోని ఎంఐఎం నాయకులపై కేసులు పెట్టారని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్లంతా కవిత విజయానికి కష్టపడ్డారన్నారు. మ
వచ్చే ఎన్నికల్లో ఎక్కడెక్కడ పోటీ చేసేదీ త్వరలోనే ప్రకటిస్తామని అసదుద్దీన్ తెలిపారు.