అండమాన్ నికోబార్ దీవులకు భారత వీరుల పేర్లు పెట్టారు. పరాక్రమ్ దివస్ సందర్భంగా… 21 మంది పరమవీర చక్ర గ్రహీతల పేర్లను ఆ దీవులకు పెట్టారు. నేతాజీకి గుర్తుగా ఆయన జయంతిని ప్రభుత్వం పరాక్రమ దివస్ గా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా… నేతాజీ గౌరవార్థం ఓ జాతీయస్మారకం నమూనాను ప్రధాని ఆవిష్కరించారు. అండమాన్లోనే మొదటిసారి త్రివర్ణ పతాకం రెపరెపలాడిందని మోదీ గుర్తు చేశారు.
Naming of 21 islands of Andaman & Nicobar Islands after Param Vir Chakra awardees fills heart of every Indian with pride. https://t.co/tKPawExxMT
— Narendra Modi (@narendramodi) January 23, 2023