భోపాల్లో అద్భుత దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా పెద్దసంఖ్యలో ముస్లింలు ఆయనవచ్చే దారిలో బారులు ధన్యవాదాలు తెలిపారు. త్రిపుల్ తలాక్ ను రద్దు చేసినందుకు ధన్యవాదాలంటూ ఉన్న ప్లకార్డులను ప్రదర్శిస్తూ భారతప్రధానికి స్వాగతం పలికారు.అంత పెద్ద సంఖ్యలో ముస్లిం మహిళలు అలా రోడ్లపైకి వచ్చి ఆశీర్వదిస్తారని ఊహించనేలేదని స్థానిక బీజేపీ నాయకులంటున్నారు.