ఈ ఏడాది మార్చి 13 నాటికి భారతదేశంలో 10 లక్షలకు పైగా రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయని కేంద్ర రోడ్డురవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ప్రతిపక్ష పార్టీ నేతల ప్రశ్నలకు సమాధానమిచ్చారు మంత్రి. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ(BEE) గణాంకాలను వెల్లడిస్తూ.. ఈ ఏడాది మార్చి 13 నాటికి భారతదేశంలో 1,742 ఛార్జింగ్ స్టేషన్లు సహా 10,95,746 ఎలక్ట్రిక్ వాహనాలు నమోదయ్యాయని గడ్కరీ తెలిపారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)