ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు ,’ఫ్యాక్ట్ చెకర్’ మహ్మద్ జుబేర్ సెషన్న ను కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. సీతాపూర్ జైలు నుంచి ఆయన్ని వీడియోలింక్ ద్వారా కోర్టులో హాజరుపరిచారు. గత ఏడాది సెప్టెంబర్ 18న సుదర్శన్ న్యూస్ జర్నలిస్ట్ ఆశిష్ కుమార్ కటియార్ కోర్టు ద్వారా దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు జుబైర్ ను కస్టడీలోకి తీసుకున్నారు.
దేశానికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలను రెచ్చగొట్టి ఏకంచేయడంలో, అలాగే కరోనా విజృంభన సమయంలో మత విద్వేషాలు పెంచేలా ఆయన వ్యవహరించారని.. కటియార్ తన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
Uttar Pradesh | Mohammadi Sessions Court sends Alt News co-founder Mohammed Zubair to 14-day judicial custody. He was presented before the court through video conferencing from Sitapur Jail. Sections 153B, 505(1)(B), 505(2) added to the FIR against him.
(File photo) pic.twitter.com/Pz1LtWpl5n
— ANI UP/Uttarakhand (@ANINewsUP) July 11, 2022