కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రారంభ వేడుక సందర్భంగా నగరంలోని పారిశుధ్య కార్మికులనూ మోదీ పలకరించారు. వారిపైకి పూలు చల్లి అభినందించారు. గతంలో కూడా వారణాశి పారిశుధ్య కార్మికుల పాదాలు కడిగారు మోదీ.
All rights reserved @MyindMedia