జాతీయ మైనారిటీ కమిషన్ ప్రతినిధి బృందం ఇవాళ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో భేటీ అయింది. చైర్ పర్సన్ సయ్యద్ షెహజాదితో పాటు కమిషన్ సభ్యులు కెర్సీ దెబూ, ధన్యకుమార్ జినప్ప, రించెన్ లామో రాష్ట్రపతిని కలిసిన వారిలో ఉన్నారు. వివిధ రాష్ట్రాల్లోని మైనారిటీలకు సంబంధించిన పలు అంశాలపై కోవింద్ తో చర్చించినట్టు కమిషన్ చైర్ పర్సన్ షెహజాదీ మీడియోకు తెలిపారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)