చార్మినార్ దగ్గర పురావస్తు శాఖ తవ్వకాల్లో ఏం బయటపడిందో చెప్పాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. ఎంఐఎం ఒత్తిడి మేరకే తవ్వకాలు నిలిపేశారనే వార్తలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని వీహెచ్పీ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్ డిమాండ్ చేశారు. భాగ్యనగర వాస్తవ చరిత్ర బయటికొస్తుందని MIM భయపడుతోందన్నారు.
వాస్తవ చరిత్రను తెలుసుకునేందుకు పురావస్తుశాఖ మరిన్ని తవ్వకాలు జరపాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)