పాకిస్తాన్ మిలిటరీ అధికారులు, ఐఎస్ఐ అధికారులు రాజకీయాలకు దూరంగా ఉండాలని పాక్ ఆర్మీ చీఫ్ బజ్వా ఆదేశించారు. రాజకీయ నాయకులతో ఎవరూ మాట్లాడను కూడా వద్దని సంచలన ఆదేశాలు జారీచేశారు..పంజాబ్లో జరగనున్న ఉప ఎన్నికలను పిటిఐకి ప్రతికూలంగా మార్చేందుకు పాకిస్థాన్ మిలిటరీ నిమగ్నమైందని నివేదికల నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ చేశారు. రాజకీయ విషయాల్లో జోక్యాన్ని సహించబోమని ఐఎస్ఐ డీజీ లెఫ్టినెంట్ జనరల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అధికారులకూ చెప్పారు బజ్వా. పలుమార్లు పాకిస్తాన్ లో సైనిక తిరుగుబాటు జరిగి…దేశం సైనికపాలనలోకి వెళ్లిన సంగతి తెలిసిందే.