అటు కరోనాపై పోరు సాగిస్తున్న భారత్ కు బాసటగా నిలుస్తోంది మైక్రోసాఫ్ట్. ఆక్సిజన్ పరికరాల కొనుగోలులో భారత్ కు సహకరిస్తామని సంస్థ సీఈవో సత్య నాదెళ్ల ట్విట్టర్ వేదిగ్గా చెప్పారు. మైక్రోసాఫ్ట్ అన్ని రిసోర్సెస్ నీ ఉపయోగిస్తామని… ఈ పరిస్థితుల్లో 135 కోట్ల రూపాయల నిధి అందిస్తామని ప్రకటించారు. గూగుల్ సీఈవో సుందర్ పిచాయం సైతం విరాళం ప్రకటించిన సంగతి తెలిసింది. భారత్ లో పరిస్థితిపై ఇద్దరూ ఆందోళన వ్యక్తం చేశారు.
https://twitter.com/satyanadella/status/1386500849740902403