ఢిల్లీలోని కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, హోర్టింగులు న్యూడిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తొలగించారు. బుధవారం పార్టీ కార్యాలయం దగ్గర పార్టీ వీటిని ఏర్పడింది. ఢిల్లీ విమానాశ్రయానికి వెళ్లే మార్గం, వీఐపీలు తిరిగే ప్రాంతం కావడంతో వాటిని తొలగించామని అధికారులు తెలిపారు. సర్దార్ పటేల్ మార్గ్ లోని అద్దెభవనంలో బీఆర్ఎస్ తాత్కాలిక భవనాన్ని ఏర్పాటుచేసుకుంటోంది. అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్, రాకేష్ టికాయత్ తదితరులు హాజరయ్యారు.