బీహార్ బంకాలోని మదర్సాలో భారీ పేలుళ్లు సంభవించాయి..
అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం.పెద్ద ఎత్తున నిల్వ ఉంచిన బాంబులు, మందుగుండు సామగ్రి పేలినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై పలు భయాందోళనలు, అనుమానాలు రేకెత్తుతున్నాయి. మసీదు, మదర్సాల్లో పెద్ద ఎత్తున బాంబులు,ఆయుధసామగ్రి నిల్వ ఉంచిందెవరో తేలాల్సి ఉంది. దేశంలో విధ్వంసకాండకు ఎవరైనా కుట్రపన్నిఉంటారా ..అసలు అక్కడ బాంబులు నిల్వ ఉంచిందెవరు..ఏదన్నా ఉగ్రసంస్థ కుట్ర ఉందా అనే అనుమానాల్ని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు.
ఆయుధాలను నిల్వ చేసే ప్రాంతాలుగా మసీదులు, మదర్సాలు మారడంపై ఆందోళన వ్యక్తమవుతోంది