ఇటీవలే కాంగ్రెస్ కు రాజీనామా చేసిన మర్రిశశిధర్ రెడ్డి బీజేపీలో చేరారు. ఢిల్లీలోని పార్టీ కేంద్రకార్యాలయంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. కేంద్రమంత్రి శర్బానంద సోనేవాల్ ఆయనకు బీజేపీ సభ్యత్వం అందించారు. పార్టీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్,సీనియర్ నాయకులు ఈటల రాజేందర్, డీకేఅరుణ, డాక్టర్ లక్ష్మణ్, అర్వింద్ తదితరుల సమక్షంలో …శశిధర్ రెడ్డి పార్టీలో చేరారు.
దిల్లీలోని బిజెపి కార్యాలయంలో కేంద్ర మంత్రులు శ్రీ @sarbanandsonwal శ్రీ @kishanreddybjp బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ @bandisanjay_bjp ఎంపీ శ్రీ @drlaxmanbjp @BJP4India ఉపాధ్యక్షురాలు శ్రీమతి @aruna_dk సమక్షంలో బిజెపిలో చేరిన కాంగ్రెస్ సీనియర్ నేత శ్రీ @MSReddyOfficial pic.twitter.com/0VLqbegdM9
— BJP Telangana (@BJP4Telangana) November 25, 2022