వనవాసీ కల్యాణ్ పరిషత్ ఆధ్వర్యంలో 140 చెంచు జంటలకు వివాహం జరిపారు..పాలమూరు జిల్లా అచ్చంపేట ఇందుకు వేడుకైంది. 7 మండలాల 38 గ్రామాల 140 జంటలు వేదమంత్రాల నడుమ సంప్రదాయబద్దంగా ఒక్కటయ్యారు.
All rights reserved @MyindMedia