చత్తీస్ గఢ్ లో మావోయిస్టులు ఘాతుకానికి తెగబడ్డారు. దంతెవాడ జిల్లా అరణ్పూర్లో మందుపాతర పేల్చి 10మంది జవాన్లను పొట్టనపెట్టుకున్నారు. ఓ డ్రైవర్ కూడా చనిపోయాడు. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ జవాన్లు, డీఆర్జీ జవాన్లు కూంబింగ్ ముగించుకుని మినీ బస్సులో వెళ్తుండగా నక్సలైట్లు మందుపాతర పేల్చారు. మొత్తం 11 మంది చనిపోయారు. నక్సలైట్ల కోసం పోలీసులు కూంబింగ్ ముమ్మరం చేశారు.
Chhattisgarh | IED attack on a vehicle carrying DRG (District Reserve Guard) personnel near Aranpur in Dantewada district. The IED was planted by naxals. pic.twitter.com/3q2I8aSuKw
— ANI (@ANI) April 26, 2023