భారతదేశానికి ద్రోహం చేసిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా మీద వివాదం రేగుతోంది ఈ మధ్య కాలంలో దొరుకుతున్న ఉగ్రవాదులు అంతా ఒక మతానికి చెందినవారే. దీంతో సెక్యులరిస్టులు అంతా … ఉగ్రవాదానికి మతం లేదంటూ పాత పాట వినిపిస్తున్నారు. ఈ కుహనా బ్యాచ్ …ఇప్పుడు కొత్త పాయింట్ బయటకు తీశారు. జ్యోతి మల్హోత్రా ఆ ఎడారి మతం కానప్పటికీ .. భారతీయ సంస్కృతి లో ఉంటూనే…దేశద్రోహం చేసింది కదా అంటూ వాదనలు చేస్తున్నారు. కానీ ఇక్కడే అసలు పాయింట్ దాగి ఉంది.
………….
నిజానికి, జ్యోతి మల్హోత్రా ఎప్పుడో మతం మారిపోయారు. లవ్ జిహాద్ ట్రాప్ లో పడ్డాక నే… ఈ దేశ ద్రోహానికి దిగారు. ఈమె ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్లో పనిచేసే ఎహసాన్-ఉర్-రహీమ్ అలియాస్ డానిష్ తో
సంబంధం ఏర్పరచుకుంది. అతనితో శారీరక సంబంధం పెంచుకొని వివాహం చేసుకుని రెండవ భార్యగా సెటిల్ అయింది.
ఈ జంట సరదాగా బాలి ద్వీపానికి విహారయాత్రకు కూడా వెళ్లి వచ్చారు. ఈమె 2023లో పాకిస్థాన్ హై కమిషన్ ఇచ్చిన ఇఫ్తార్ విందుకు కూడా హాజరయ్యారు. ఆ విందులో ఎహసాన్-ఉర్-రహీమ్తో సన్నిహితంగా మాట్లాడుతూ కనిపించింది. డానిష్ ను పెళ్లి చేసుకొంది కాబట్టి, ఒక రకంగా ఆమె లవ్ జిహాద్ ట్రాప్ లో చిక్కుకొంది ,, ఎడారి మతం లోకి మారి పోయింది అని అర్థం. ఇక తర్వాత అతగాడు ఏమి చెపితే అది చేయాల్సిందేగా..!
………….
ఇక్కడే మరో విషయం గుర్తు చేసుకోవాలి. భారతీయ విదేశాంగ శాఖలో మాధురి గుప్తా అనే సీనియర్ అధికారి ఉండేవారు. 50 సంవత్సరాల వయసు దాక ఆమె బాగానే పనిచేశారు. ఈజిప్ట్, మలేషియా, జింబాబ్వే, ఇరాక్, లిబియా సహా అనేక దేశాలలో సీనియర్ పదవులలో పనిచేశారు.
ఉర్దూపై మంచి పట్టు ఉండటం వల్ల ఆమెను పాకిస్తాన్కు పంపారు. అక్కడ ఆమె జీవితం అడ్డంగా మారిపోయింది.
జంషెడ్ అలియాస్ జిమ్మీ అనేవాడు ఉగ్రవాదుల ముఠాలో కీలక వ్యక్తి. మాధురిని మాటల్లోకి దింపి ప్రేమ పంజా విసిరాడు. లవ్ జిహాద్ ట్రాప్ లో పడటం తో మాధురి తమ డిపార్ట్మెంట్ కు సంబంధించిన రహస్యాలు అతనికి అందించింది. ఈ విషయం ఆధారాలతో సహా దొరికిపోవడంతో చివరికి జైలు పాలయ్యింది.
…………..
లవ్ జిహాద్ ఘటనల్లో ఇలాంటివి చాలా కనిపిస్తాయి. ఈ విషయాలను దాచిపెట్టి కుహనా సెక్యులరిస్టులు మాత్రం జ్యోతి మల్హోత్రా పుట్టింటి వారి మతాన్ని వివాదాస్పదం చేస్తున్నారు.