కరోనా విజృంభిస్తుండడంతో వైరస్ కట్టడికి సిద్ధమైంది జార్ఖండ్. ఈనెల 22 నుంచి 29 వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీఅయ్యాయి. ఇప్పటికే ఢిల్లీ , మహారాష్ట్రలు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే అత్యవసర సేవలు మాత్రం కొనసాగుతాయి