జగద్గురు సమాధి అయిన కేదార్నాథ్లో 12 అడుగుల ఎత్తైన ఆది శంకరాచార్యుల విగ్రహాన్ని ప్రధాని నరేంద్రమోదీ ఆవిష్కరించారు.
4 శంకరాచార్య మఠాలు, 12 జ్యోతిర్లింగాలు, 86 ప్రముఖ దేవాలయాలలో ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం అయింది.
All rights reserved @MyindMedia