ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ శ్రేణులకు బహిరంగ లేఖ రాశారు. బీఆర్ఎస్ ఏర్పడినందుకే బీజేపీ బరితెగించి దాడులు చేస్తోందని మండిపడ్డారు. పనికిమాలిన పార్టీలు పనిగట్టుకుని తమపై దుష్ప్రచారం చేస్తున్నాయన్న కేసీఆర్ ఆయా పార్టీల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రజలే కేంద్రబిందువుగా బీఆర్ఎస్ పనిచేస్తోందని… తెలంగాణ సమాజం తమ పార్టీని ఎప్పటికీ వదులుకోదనీ అన్నారు. తెలంగాణ ప్రగతిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న పార్టీల కుట్రను ఛేదిస్తామని కేసీఆర్ ఆ లేఖలో పేర్కొన్నారు.
https://twitter.com/BRSparty/status/1637783988080377858?s=20