ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదగడం భారతీయులు గర్వించే విషయమని ప్రధాని మోదీ అన్నారు. మరిన్ని ఉన్నతలక్ష్యాలు నిర్దేశించుకుని..ఇదే ఉత్సాహంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సూరత్ లో మెగా మెడికల్ క్యాంప్ ను వర్చువల్ గా ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ పలు పథకాల లబ్దిదారులతో ఆయన ముచ్చడించారు. ఢిల్లీలో రాష్ట్రపతి భవన్-ఇండియా గేట్ మధ్య ఉండే రాజ్ పథ్ ను కర్తవ్యపథ్ గా మార్చనున్నారు.సెంట్రల్ విస్టా పునర్నిర్మాణంలో భాగంగా మార్పులు చేసి అందంగా తీర్చిదిద్దారు. అక్కడ నూతనంగా ఏర్పాటు చేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్నీ మోదీ ఆవిష్కరిస్తారు.
#WATCH | India has surpassed the UK to become the world's fifth biggest economy…Achieving this spot is special as we have left behind those who ruled over us for 250 years…: PM Modi during his interaction with National Award winning teachers pic.twitter.com/ylA18D9rzB
— ANI (@ANI) September 5, 2022