నవంబర్ 15వ తేదీన కేరళలోని పాలక్కాడ్లో యువ ఆర్ఎస్ఎస్ కార్యకర్త సంజిత్ను అతివాద గూండాలు నరికి చంపారు. ఉదయం 9:00 గంటలకు తన భార్యతో కలిసి అతను మోటారు సైకిల్పై వెళుతుండగా అతడిపై దాడి జరగడంతో గూండాల దాడిలో తీవ్రంగా గాయపడిన అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కేరళ లో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనుబంధ రాజకీయ సంస్థ SDPI దీని వెనుక ఉంది అని పోలీసులు అనుమానిస్తున్నారు.. సంజీత్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. సంజిత్పై 50కి పైగా కత్తిపోట్లు పడ్డాయని పోలీసులు తెలిపారు.
ఈ ఘటన ఎంత క్రూరమైనదంటే, ఈ ఘటనను దగ్గరగా చూసిన ఓ వృద్ధుడు కూడా కుప్పకూలి మృతి చెందాడు.
సంజీత్ మృతితో ఆ కుటుంబం ఉన్న ఒక్క ఆధారం కోల్పోయింది. అందుకే సంజీత్ కుటుంబాన్ని ఆదుకునేందుకు క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిధులు సేకరించడానికి ప్రయత్నం మొదలు పెట్టారు. సేకరించిన నిధులు అతని భార్య ఖాతాకు బదిలీ చేయబడతాయి.
అవకాశం ఉన్న వారు ఈ క్రింది లింక్ ద్వారా సహాయం అందచేయవచ్చును.
https://www.crowdkash.com/campaign/2460/support-the-family-of-kerala-rss-karyakarta-sanjith#ixzz7CTZul0AY