ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో నేటినుంచి మొదలయ్యాయి. మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికల గెలుపుతో వైసీపీ ఉత్సాహంగా ఉంది. ఈ సందర్భంగా సభలో రోజా చేసిన జగన్ ను ఆకాశానికెత్తేశారు.ప్రతి ఒక్కరికీ ఛాంపియన్ అవ్వాలని ఉంటుందని కానీ అందరూ కాలేరని అన్నారు.కానీ సింహంతో వేట..
జగనన్నతో ఆట అంత ఈజీ కాదంటూ సినిమా డైలాగులూ చెప్పారు. ఇక కుప్పం గడ్డకూడా. జగనన్న అడ్డానేని తమకు తిరుగులేదనీ రోజాఅన్నారు.