అక్రమ సంపాదనను దాచుకునేందుకు మంత్రి కేటీఆర్ విదేశాలకు వెళ్తున్నారని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. గత 9ఏళ్లుగా కేటీఆర్ రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ తీసుకురాలేదన్నారు. ఏం చేస్తే ఎక్కడ కమీషన్ అడుగుతుందోనని అందరూ కవితకు భయపడుతున్నారనీ అరవింద్ అన్నారు. కేసీఆర్ కాళ్లు మొక్కి సీఎంఆర్ఎఫ్ చెక్కులు తెచ్చానని మంత్రి ప్రశాంత్రెడ్డి చెప్పడం చిత్రంగా ఉందన్నారు అరవింద్.