రాజ్యసభ ఎన్నికల కోసం ఇంఛార్జ్లను నియమించింది బీజేపీ. కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డిని కర్నాటక రాజ్యసభ ఎన్నికల ఇంంఛార్జ్ గా నియమించారు. రాజస్థాన్కు నరేంద్ర సింగ్ తోమర్, హర్యానాకు గజేంద్ర సింగ్ షెకావత్, మహారాష్ట్రకు అశ్విని వైష్ణవ్ను నియమించారు. ఈనెల పదిన రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణకు చెందిన లక్ష్మణ్ నుంచి యూపీనుంచి రాజ్యసభకు పంపుతోంది పార్టీ.