కేసీఆర్ ఆహ్వానం మేరకు బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకకు రాష్ట్రానికి వచ్చిన ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్ , భగవంత్ సింగ్ మాన్ , మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ యాదగిరిగుట్ట నర్సింహస్వామిని దర్శించుకున్నారు. కేసీఆర్ దగ్గరుండి వారితో స్వామి దర్శనం చేయించారు. అయితే కేరళ సీఎం విజయన్ , డి రాజా లు ఆలయ దర్శనానికి వెళ్లకుండా ప్రెసిడెన్షియల్ సూట్లోనే ఉండిపోయారు.
https://twitter.com/TSwithKCR/status/1615636110776086530?s=20&t=wmzutvV_pJ1aDQrxUTNtsQ