సుప్రీం కోర్ట్ 49వ ప్రధానన్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతిభవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమెతో ప్రమాణస్వీకారం చేయించారు. ఎన్వీరమణ పదవీవిరమణ ఈనెల 26తో ముగిసిన సంగతితెలిసిందే. ఆయన స్థానంతో లలిత్ బాధ్యతలు తీసుకున్నారు.లలిత్ కేవలం మూడునెలలపాటు మాత్రమే ఈ పదవిలో ఉంటారు. నవంబర్ 8తో ఆయనకు 65 ఏళ్లు పూర్తికానుండడమే కారణం. త్రిపుల్ తలాక్ సహా పలు సంచలన కేసుల్లో లలిత్ తీర్పు నిచ్చారు. తలాక్ పేరుతో విడాకులు రాజ్యాంగవిరుద్ధమని, కేరళలోని అనంతపద్మనాభస్వామి ఆయన నిర్వహణ హక్కుకు రాజకుటుంబానికి ఉంటుందని తీర్పునిచ్చారు లలిత్. లలిత్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ దన్ఖడ్, ప్రధాని నరేంద్రమోదీ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
Justice Uday Umesh Lalit sworn in as the Chief Justice of the Supreme Court of India at Rashtrapati Bhavan today. pic.twitter.com/hiYf2sM8fo
— President of India (@rashtrapatibhvn) August 27, 2022