బీజేపీ నేత జితేందర్ రెడ్డి ట్వీట్ చర్చనీయాంశమైంది.దున్నపోతులను తన్ని ట్రాలీ ఎక్కిస్తున్న వీడియో జతచేస్తూ ఆయన ట్వీట్ చేశారు.
బీజేపీ నేతలకు ఇలాంటి ట్రీట్మెంట్ కావాలని రాసుకొచ్చారు. అమిత్ షా, సునీల్ బన్సల్, బీఎల్ సంతోష్ ను టాగ్ చేశారు. అయితే ట్వీట్ వైరల్ అవుతుండడంతో దాన్ని డిలిట్ చేశారు. ఆయన ట్వీట్, దాన్ని తొలగించడంపై మీడియా, సోషల్మీడియాలో ప్రచారం జరుగుతుండడంతో కొద్దిసేపటికే అదే ట్వీట్ మళ్లీ చేశారు.
https://twitter.com/apjithender/status/1674302000941645824?s=20
వైరల్ అవుతున్న జితేందర్ రెడ్డి ట్వీట్ – దున్నపోతులకిచ్చే ట్రీట్మెంట్ నాయకులకు ఇవ్వాలన్న బీజేపీ నేత
బీజేపీ నేతలకు ఇలాంటి ట్రీట్మెంట్ కావాలని రాసుకొచ్చారు. అమిత్ షా, సునీల్ బన్సల్, బీఎల్ సంతోష్ ను టాగ్ చేశారు. అయితే ట్వీట్ వైరల్ అవుతుండడంతో దాన్ని డిలిట్ చేశారు. ఆయన ట్వీట్, దాన్ని తొలగించడంపై మీడియా, సోషల్మీడియాలో ప్రచారం జరుగుతుండడంతో కొద్దిసేపటికే అదే ట్వీట్ మళ్లీ చేశారు.
https://twitter.com/apjithender/status/1674302000941645824?s=20
Share: