ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇల్లందకుంట వెళ్లారు ఈటల రాజేందర్. అక్కడ కొలువైన సీతారాములను దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఈటలకు స్వాగతం పలికారు. ఆశీస్సులు, తీర్థప్రసాదాలు అందచేశారు.
All rights reserved @MyindMedia