భారత నౌకాదళంలోకి మరో జలాంతర్గామి చేరింది. ఐఎన్ఎస్ వగీర్ ను నౌకాదళానికి అప్పగించారు. నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ పాల్గొన్నారు. ఈ సబ్ మెరైన్ తో భారత నౌకాదళ సామర్థ్యాలు మెరుగుపడతాయని…సంక్షోభ సమయంలో కీలకమైన నిర్ణయాత్మకమైన ఇంటెలిజెన్స్ నిఘా, పర్యవేక్షణలను అందిస్తుందని నౌకాదళం ఓ ప్రకటనలో పేర్కొంది. వగీర్ అంటే షార్క్ చేప. 1973-2001 వరకు వినియోగించిన ఓ పాత సబ్ మెరైన్ నుంచి తీసుకున్నారు. ఈ కొత్త సబ్ మెరైన్ మాజిగావ్ డాక్ షిప్ బిల్డర్స్ నియమించింది.
INS Vagir
The Hunt Begins – 23 Jan 2023 pic.twitter.com/eh4XAdRk9j
— SpokespersonNavy (@indiannavy) January 23, 2023