రాహుల్ భారత్ జోడో యాత్రపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అసోం సీఎం హిమంత బిశ్వాశర్మ. యాత్రగురించి స్పందించమని మీడియా ప్రతినిధులు అడగ్గా…భారత్ ఇప్పుడు ఐక్యంగానే ఉందని… కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సిల్చార్ నుంచి సౌరాష్ట్ర వరకు భారతీయులంతా కలిసి ఉన్నారని…దేశాన్ని విభజించిందే కాంగ్రెస్ అని ఆయన విమర్శించారు. ఆ తరువాత బంగ్లాదేశ్ ఏర్పడిందని..రాహుల్ ఇప్పుడు భారత్ జోడో చేపట్టడం కాదని…తమ కుటుంబం చేపట్టిన తప్పులను సరిచేసుకోవాలంటే… భారత్, పాక్, బంగ్లాదేశ్ ను కలుపుతూ అఖండ భారత్ కోసం యాత్ర చేయాలని వ్యాఖ్యానించారు.
https://twitter.com/ANI/status/1567195427359047680?s=20&t=1KUymrouujlEgrh_knFxgA
https://twitter.com/himantabiswa/status/1567378745824280577?s=20&t=FMYMwwC-ciQcaEHPyOy6Fg