భారతదేశం 2024 నాటికి 9 అణు రియాక్టర్లతో పాటు మరో కొత్త అణు ప్రాజెక్టు కలిగి ఉండేలా తన మొదటి అణు కార్యక్రమాన్ని ప్రకటించింది.
దేశంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్కు ప్రత్యామ్నాయ లేదా క్లీన్ ఎనర్జీకి అణుశక్తి అతి ముఖ్యమైన వనరుగా ఉద్భవించనున్నది.
ఇంతకు ముందు మన అణు ప్రాజెక్టులు చాలా వరకు రష్యా, ఫ్రాన్స్ల మద్దతుతో ఉండేవి. ఇకముందు మన రియాక్టర్లు పూర్తిస్వదేశీ అవనున్నాయి.