మేకులతో చేసిన మోదీ నిలువెత్తు చిత్రపటం ఆకట్టుకుంటోంది. మధ్యప్రదేశ్ ఇండోర్ కు చెందిన 72 ఏళ్ల
షఫీక్ హష్మీ దాన్ని రూపొందించారు. అందుకోసం 5వేల మేకులు వాడారు. జనవరి 9న జరిగే ప్రవాసీ భారతీయ దివస్ కార్యక్రమంలో దాన్ని మోదీకి బహుకరిస్తానని ఆయన తెలిపారు. ఆ మేకులను ముంబై నుంచి తెప్పించానని…తయారుచేయడానికి ఐదురోజులుపట్టిందన్నారు షఫీక్.