హుజూరాబాద్ లో అయిదవ రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి…
ఈటలకు 4358 ఓట్లు రాగా టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లుకు 4014 పోలయ్యాయి.
అయిదవ రౌండ్ లో బీజేపీకి 344 ఓట్ల ఆధిక్యం
అయిదు రౌండ్ లు ముగిసే సరికి బీజేపీ 2039 ఆధిక్యం
All rights reserved @MyindMedia