కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఆ వెంటే పలు సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేశాయి.
ఆ వివరాలు:
రిపబ్లిక్ టీవీ:
బీజేపీ 85 -100సీట్లు; కాంగ్రెస్ 99-109; జేడీఎస్ 24-32; ఇతరులు 2-6.
టీవీ9 భారత్వర్ష్:
భాజపా 88-98 ; కాంగ్రెస్ 99-109; జేడీఎస్ 21-26
జీ న్యూస్ :. బీజేపీ 79 – 94 ; కాంగ్రెస్ 103-118; జేడీఎస్ 25- 33; ఇతరులు 2-5 సీట్లు