బండి సంజయ్ లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. హన్మకొండ కోర్ట్ డాకెట్ ఆర్డర్ ను సస్పెండ్ చేయాలని సంజయ్ పిటిషన్లో పేర్కొన్నారు.
సంజయ్ పై ఆరోపణలు ఏంటని కోర్ట్ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
పేపర్ పబ్లిక్ డొమైన్ లోకి వచ్చిన తరువాత పరీక్ష పేపర్ బయటకు వచ్చాక లీకేజీ అని ఎలా అంటారని ప్రశ్నించింది. చాలా మందికి వచ్చాక బండి సంజయ్ కి పేపర్ వచ్చింది కదా అని ప్రశ్నించింది. బండి సంజయ్ బెయిల్ పిటిషన్ కు హైకోర్టు అనుమతిచ్చింది. కాసేపట్లో సంజయ్ బెయిల్ పిటిషన్Pepar దాఖలు చేయనున్నారు..