ఒకనాటి హీరో సుమన్…రియల్ హీరో అయ్యారు. తన 117 ఎకరాల భూమిని ఇండియన్ ఆర్మీకి విరాళంగా ఇచ్చారు. ఆ భూమి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి సమీపంలో ఉంటుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా ఈ విరాళాన్ని అందజేశారు.
All rights reserved @MyindMedia