
File Photo
గుజరాత్ ఎన్నికల ఫలితాలు తెలంగాణపై ఉంటుందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా గుజరాత్ ప్రజలు బీజేపీకే మళ్లీ పట్టం కట్టారని ఆమె అన్నారు. తాజా విజయంతో ఎన్నో రికార్డుల్ని బీజేపీ సొంతం చేసుకుందన్నారు అరుణ. వరుసగా ఏడోసారి పట్టంగట్టిన, రికార్డు స్థాయిలో ఓట్లు వేసిన ప్రజలకు ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు.