
జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దశాబ్ది ఉత్సవాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 7.30 గంటలకు అన్ని ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈమేరకు సర్కారు ఉత్తర్వులు సైతం జారీ చేసింది. ఇక
ఉదయం పదిన్నరకు సచివాలయంలో వేడుకలు ప్రారంభంకానున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉత్సవాలు ప్రారంభిస్తారు.