ప్రభుత్వ ఉద్యోగులెవరూ యూట్యూబ్ చానళ్లు నడపరాదని కేరళ ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతంచాలామంది వంటలు, పర్యటన విశేషాలు, హోంటూర్ వంటివి చేస్తూ కూడా లక్షల్లో ఆదాయం సమకూర్చుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే అదనపు ఆదాయాన్ని సంపాదిస్తున్న వారిపై కోత పెడుతూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ఎవరూ యూట్యూబ్ నిర్వహించవద్దని ఆదేశాలు జారీ చేసింది.ఇకముందు అలా చేయడం అంటే నియమావళిని ఉల్లంఘించడమేనంది.