అదిలాబాద్ జిల్లాలో వైభవంగా బోనాలు.. మహాలక్ష్మి వాడలో కొలువైన ముగ్గురమ్మలకు భక్తులు బోనం సమర్పించారు.డప్పులచప్పుళ్లతో తరలివచ్చారు..బోనం, నైవేద్యాలు సమర్పించి అమ్మల దీవెనలు అందుకున్నారు.
All rights reserved @MyindMedia