Global Warming – Economic Inequalities – 27th Sep 2019 Raja Sulochanam by Duggirala Raja Kishore
భూమికి దగ్గరగా ఉన్న ఉపరితలము, దగ్గర లోనున్న సముద్రాలు, దాని చుట్టూ ఉన్న గాలి వేడెక్కడం. 20 వ శతాబ్దపు తొలి నాళ్ళ నుండి ఇవి వేడెక్కడం మొదలై అది ఇక ముందు కూడా కొనసాగుతుందని శాస్త్రవేత్తల అంచనా. గత శతాబ్దం నుండి భూగోళ ఉపరితలం 0.74 ± 0.18 °C (1.33 ± 0.32 °F) వరకు వేడెక్కింది.[1][A] 20 వ శతాబ్దపు మధ్య కాలంలో అడవులను నరికి వేయడం, శిలాజపు ఇంధనాల వినియోగాలు భూగోళ ఉష్ణోగ్రతలు పెరగడంలో ప్రధాన పాత్రను పోషించాయని శీతోష్ణ స్థితి మార్పులపై ఏర్పాటైన ప్రభుత్వాల ప్యానెల్ (ఐపిసిసి) తెలిపింది.[1] ఐపిసిసి మరికొన్ని తీర్మానాలు కూడా చేసింది. అవి ఏమిటంటే సహజ జీవన శైలి అనగా సూర్య రశ్మి ధార్మికత, అగ్ని పర్వతాల నుండి వెలువడే లావాలు, 1950 కాలం కన్నా ముందున్న పారిశ్రామిక యుగం కంటే ఎక్కువగా ఈ భూమిని వేడేక్కించాయని తీర్మానించారు.[2][3] ఈ విధమైన ప్రాథమిక తీర్మానాలను 45 పైచిలుకు వైజ్ఞానిక సంస్థలు, విద్యా సంస్థలూ బలపరాచాయి, [B] వీటిలో అభివృద్ధి చెందిన దేశాలకు చెందిన జాతీయ వైజ్ఞానిక సంస్థలు కూడా ఉండడం విశేషం.[4] అయితే ఈ విధంగా ఒక నిర్ణయానికి రావడాన్ని కొద్ది మంది శాస్త్రజ్ఞులు వ్యతిరేకిస్తున్నారు.
hyderabad fm, internet radio, popular telugu fm, popular telugu radio, talk show, telugu radio
Podcast: Play in new window | Download