శ్రద్ధను హత్యచేసి తిహార్ జైల్లో ఉన్న ఆఫ్తాబ్ అమీన్ జైలు అధికారులను రోజుకో కోరిక కోరుతున్నాట్ట..నిన్న తోటిఖైదీలతో చెస్ ఆడిన ఆఫ్తాబ్…ఇవాళ తనకు చదువుకునేందుకు పుస్తకాలు అడిగాడు. నవలలు ఇవ్వాలని జైలు అధికారులకు విజ్ఞప్తి చేశాడు. తీహార్ జైలు సోర్స్ తో న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ ట్వీట్ చేసింది.. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు.ఇక మసాజ్ చేయించుకోవడం వంటి విలాసాలే మిగిలిఉన్నాయని మండిపడుతున్నారు. శ్రద్ధాను అత్యంత కిరాతకంగా హత్యచేసిన ఆఫ్తాబ్ వెంటనే ఉరితీయాలంటున్నారు.
Shraddha murder case | Accused Aftab has asked the Tihar administration to provide novels and literature books to read. The administration will soon provide him with the books: Tihar Jail Sources
— ANI (@ANI) December 3, 2022