విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో లక్ష్మీ నరసింహ స్వామి యాదాద్రి పుణ్యక్షేత్రంలో గిరి ప్రదక్షణ స్వామివారి స్వాతి నక్షత్రం నాడు ప్రతి నెల ఉదయం ఐదు గంటలకు విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతుంది ఇందులో పాల్గొన్న వాళ్లకి అనేక మైనటువంటి కష్టాలు దూరం అవుతున్నాయని ప్రత్యక్ష భక్తులు తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ కార్యకర్తలు మరియు భక్తులు పాల్గొన్నారు..