దివ్య కాశీలోని “బాబా విశ్వనాథుని” పుణ్యక్షేత్రం. పవిత్ర గంగానది నుంచి నేరుగా ఆలయ గర్భ గుడి వరకు రూ 900 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను ఈ నెల 13వ తేదీన ప్రధాని మోదీ గారు జాతికి అంకితం చేయనున్నారు. దేశంలోని దాదాపు 20,000 వేల ఆలయాల్లో ఈ వేడుకలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు.