పంజాబ్ మాజీ పీసీసీ అధ్యక్షుడు సునీల్ జక్కర్ బీజేపీలో చేరారు. మాజీ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీని విమర్శించినందుకు ఆయనకు పార్టీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. పార్టీతీరుపై సన్నిహితుల దగ్గర వాపోయిన సునీల్…ఇవాళ బీజేపీలో చేరారు..
All rights reserved @MyindMedia