2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశెట్టిన బడ్దెట్లో డిజిటల్ ఎడ్యుకేషన్కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. యువత కోసం నేషనల్ డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేయనున్నట్టు నిర్మలా తెలిపారు.అన్నిరకాల పుస్తకాల లభ్యతను సులభతరం చేయడంకోసమే డిజిటల్ లైబ్రరీని అందుబాటులోకితెస్తున్నట్టు తెలిపారు. యువత కోసం పంచాయతీ, వార్డు స్థాయుల్లో ఫిజికల్ లైబ్రరీల ఏర్పాటుకు ప్రోత్సాహం అందించనున్నారు. నేషనల్ డిజిటల్ లైబ్రరీ సదుపాయం కోసం తోడ్పాటు అందిస్తామన్నారు.
https://twitter.com/ANI/status/1620664418207174657?s=20&t=YktjPprzljaKukxKIuhXxQ