1) నేను విగ్రహ విధ్వంసకుడినే గాని, వాటిపై వ్యాపారం చేసే వాడిని కాను అంటూ గజినీ మహమ్మద్ సోమనాథ మందిర శివలింగాన్ని ముక్కలు చేయటం.
2) అనేకసార్లు తనకు ప్రాణ బిక్ష పెట్టిన డిల్లీ అజ్మేర్ రాజు పృథ్వీరాజుకు మహమ్మద్ ఘోరీ కళ్లు పీకించటం, అతని పట్టపురాణి సంయుక్త దర్గాలో బహిరంగంగా అవమానింపబడటం.
3) చిత్తోడ్ రాణీని చూసి వెళ్లిపోతానని నమ్మబలికి రాణా రతన్ సింహ్ ని మోసంతో అల్లాఉద్దీన్ ఖిల్జీ బంధించటం, ఆ తర్వాత పరిణామాలలో భాగంగా రాణీ పద్మినీ తోపాటు వేలాది స్త్రీలు అగ్నిప్రవేశం చేయవలసి రావటం.
4) ఛత్రపతి శంభాజీని ఔరంగజేబ్ చిత్రహింసలకు గురిచేసి మట్టుపెట్టటం.
5) గురుగోవిందుని కుమారులు జొరావర్ సింగ్, ఫతేసింగ్ లను సర్హింద్ నవాబు సజీవ సమాధి చేయటం.
ఈ ఐదు విషయాలు తనకు తెలియనే తెలియవు అనేవాడు అజ్ఞాని. తాను చదువుకున్నవాడినని చెప్పుకోవటం మానెయ్యాలి. ఉన్న డిగ్రీలు, సర్టిఫికెట్లు తగలబెట్టుకొంటే దేశం లాభపడుతుంది.
ఇవి విన్నాను, చదివాను. కాని మరిచిపోయాను అనేవాడు పోయి పిచ్చివాళ్ల ఆసుపత్రిలో చేరవచ్చు. ఏది గుర్తుంచుకోవాలో , ఏది మరిచిపోవాలో అతడికి తెలియదు.
ఇవి నిజంగా జరిగాయా? రుజువులు ఉన్నాయా అని వాదనకు దిగేవాడు దేశానికి ప్రమాదకారి. ఎప్పుడూ దేశానికి నష్టం వచ్చే పనులే చేస్తుంటాడు. ఎంత నష్ట పడితే అంత సంతోషిస్తాడు. అందరినీ దారి తప్పించే పనులే చేస్తుంటాడు. ఇలాంటి వాడిని దేశంలో ఉండనీయకుండా సముచిత స్థానానికి వెళ్లిపొమ్మని చెప్పి వీడ్కోలు పలకాలి.
పై ఐదు సంఘటనలకు బాధపడవలసిన పనిలేదని అనేవాడెవడన్నా ఉంటే, వాడు నరరూప రాక్షసుడు. అలాంటి వాడు భూమి మీద ఎక్కడున్నా మానవాళికి ప్రమాదమే. ఓయీ భగవంతుడా త్వరగా అవతరించి ఈ దుష్కృతుల నుండి ఈ భూమిని రక్షించటంలో నీవు మాకు తోడుగా ఉండు అని ప్రార్థించటం మన కనీస కర్తవ్యం.
ఈ విధంగా మన దేశ చరిత్ర పట్ల వారికి గల అవగాహనను అంచనా వేసే సమయంలో వారు ఏ భాష మాట్లాడేవారు, ఏ మతం వారు, ఏ కులం వారు, స్త్రీ యా, పురుషుడా … ఇలాంటివేమీ పరిగణనలోకి తీసుకోనక్కరలేదు.
అలా బేరీజు వేసే మంచి రోజు త్వరలోనే వస్తుందని ఆశిద్దాం.
~ Vijayasaradhi Vaddi
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)