నేపాల్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 72 మంది చనిపోయిన ఘటనపై భారత ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అన్ని విలువైన ప్రాణాలు కోల్పోవడం బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ప్రమాదంలో చనిపోయిన వారిలో ఐదుగురు భారతీయులున్నారు. ఘజియాబాద్ కు చెందిన విశాల్ శర్మ, సోను జైస్వాల్, అనిల్ రాజ్ భర్, అభిశేస్ కుశ్వాహాగా గుర్తించారు.
https://twitter.com/tVoiceOfCitizen/status/1614866162617298945?s=20&t=Kyhcz0UArXnMZgUYytD79A