2022-23 సాధారణ బడ్జెట్ రూపకల్పనకు సంబంధించి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ కసరత్తు ప్రారంభించారు. ఆర్థికరంగ నిపుణులు, పలు స్టేక్ హోల్టర్ గ్రూపులతో ఆమె ఇవాళ డిల్లీలో సమావేశమయ్యారు. వ్యవసాయరంగ నిపుణులు, ఆగ్రో ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ముఖ్యులతో వర్చువల్ మీట్ నిర్వహించారు.